రెచ్చిన మావోయిస్టులు: మందుపాతర పేలి 6గురు జవాన్లు మృతి
ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు బుధవారం నాడు రెచ్చిపోయారు. పోలీసుల వాహనాన్ని టార్గెట్ చేసి మందుపాతర పేల్చారు.
విశాఖ: ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు బుధవారం నాడు రెచ్చిపోయారు. పోలీసుల వాహనాన్ని టార్గెట్ చేసి మందుపాతర పేల్చారు. మందుపాతరతో స్థానికంగా ఉన్న కల్వర్టును పేల్చారు.

సుంకి రోడ్డులో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సును మావోయిస్టులు పేల్చేశారు. వాహనంలో 13 మంది పోలీసులు ప్రయాణిస్తున్నారు. ఇందులో ఆరుగురు మృతి చెందగా, 7గురు గాయాలతో బయటపడ్డారు.
ఈ సంఘటన సుంకి రోడ్డు పరిధిలోని ముంగిపొదేరు ఘటన వద్ద చోటు చేసుకుంది. కాగా, కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్కు ప్రతీకారంగా మావోలు ఈ మందుపాతర పేల్చినట్లుగా భావిస్తున్నారు.
More From
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications