కెటిఆర్ను గుంటూర్లో చదివించావేం?: సోమిరెడ్డి కౌంటర్

తెలంగాణ ప్రాంత నేతలు హైదరాబాద్ సిర్ఫ్ హమారా అని చెబుతున్నట్లుగా తాము కూడా చెబుతున్నామన్నారు. హైదరాబాద్ తమదే అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకు వచ్చేందుకు కెసిఆర్, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఎంతమంది కెసిఆర్లు, కె కేశవ రావులు వచ్చినా హైదరాబాదులో ఉన్న సీమాంధ్రులను ఏం చేయలేరన్నారు. కెసిఆర్కు ఏమాత్రం సంస్కారం లేదని మండిపడ్డారు. తెరాస, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితిలు నెల రోజులు కుస్తీ పట్టినా నిజాం కళాశాల మైదానం నిండలేదని ఎద్దేవా చేశారు.
కర్నూలులో జరిగిన సేవ్ ఆంధ్ర ప్రదేశ్ సభ కోసం సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఐక్యకార్యాచరణ సమితి పిలుపు మేరకు లక్షల మంది తరలి వచ్చారని చెప్పారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications