ఎస్బీబాలు సంగీత శిఖరమన్న స్వరూపానంద - శారదాపీఠంతో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ..
చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ శివైక్యం పొందిన దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద స్పందించారు. ఆయనతో వ్యక్తిగతంగా తనకూ, శారదా పీఠానికీ ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎస్పీ బాలు శివైక్యం పొందడం ఎంతో బాధాకారమన్నారు.
ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటుగా స్వామి స్వరూపానంద అభివర్ణించారు. సంగీతమే ఊపిరిగా బాలు జీవించారని గుర్తు చేసుకున్నారు. విశాఖ శారదాపీఠంతో బాలుకు ఎంతో మంది అనుబంధం ఉందన్నారు. శ్రీశైలం వెళ్లినా ఎస్పీ బాలు శారదా పీఠంలోనే ఉండేవారని స్వరూపానంద గుర్తు చేసుకున్నారు. ఎస్పీ బాలు గొప్ప ఆధ్యాత్మిక భావాలున్న సంగీత శిఖరం అని స్వరూపానంద తెలిపారు. ఎస్పీ బాలు ఆత్మ భగవంతుని పాద చరణాల వద్దకు చేరాలని కోరుకుంటున్నట్లు స్వరూపానంద తెలిపారు.

ఎస్పీ బాలుతో శారదాపీఠానికి, స్వరూపానందకు ఎంతో అనుబంధం ఉండేదని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఆయన ఎప్పుడు విశాఖ వచ్చినా స్వరూపానందను కలవకుండా వెళ్లేవారు కాదని కూడా చెప్తుంటారు. కానీ స్వరూపానంద ఎప్పుడూ ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. ఇప్పుడు ఎస్పీ బాలు మరణంతో స్వరూపానంద తీవ్ర ఆవేదనకు గురైనట్లు తెలుస్తోంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications