'జయలలితకు అనుకూలం, రోశయ్యను అర్జంటుగా తప్పించాలి'
చెన్నై: తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్యను అత్యవసరంగా గవర్నర్ పదవి నుంచి తొలగించాలని పీఎంకే డిమాండ్ చేస్తోంది. రోశయ్య అన్నాడిఎంకే ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్నారని పిఎంకే చీఫ్ ఎస్ రాందాస్ ఆరోపించారు.
తమిళనాడులో ఎన్నికలు జరగకుండా ఆగిపోయిన రెండు నియోజకవర్గాల్లో జూన్ ఒకటికల్లా ఎన్నికలు త్వరగా నిర్వహించాలంటూ రోశయ్య ఎన్నికల సంఘానికి లేఖ రాశారని రాందాస్ ఆరోపించారు. అన్నాడిఎంకే ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న రోశయ్య గవర్నర్ పదవికి తగరన్నారు.

ఆయనను తక్షణమే గవర్నర్ బాధ్యతల నుంచి తప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాందాస్ డిమాండ్ చేశారు. పీఎంకే అధినేత గవర్నర్తో పాటు తమిళనాడు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ను కూడా పీఎంకే అధినేత తప్పుబట్టారు. కాగా, ఎన్నికలు జరగని రెండు నియోజకవర్గాల్లో జూన్ 1లోగా నిర్వహించాలని రోశయ్య ఈసీకి లేఖ రాశారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications