అమ్మవారి జాతరలో అశ్లీల నృత్యాలు! చేయించింది టీడీపీ నేతలు!?
రాజమండ్రి: అమ్మవారి జాతరలో అశ్లీల నృత్యాలకు తెరలేపడం జాతరలో పాల్గొన్న భక్తులకు ఆగ్రహం కలిగించింది. ఈ అసాంఘిక కార్యక్రమాన్ని అధికారిపార్టీ నాయకులే నిర్వహించడం మరీ విస్మయం కలిగిస్తోంది.
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం శృంగరాయునిపాలెంలో టీడీపీ నేతలు అసాంఘిక కార్యక్రమాలకు తెరలేపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ అమ్మవారి జాతర సందర్భంగా రెండు స్టేజీలు ఏర్పాటు చేసి యువతులతో అశ్లీల నృత్యాలు చేయించారు.

అంతేకాదు పేకాట, గుండాటలు వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమాల నిర్వాహకులు టీడీపీ నేతలు కావడంతో పోలీసులు కూడా ఈ అసాంఘిక కార్యకలాపాలను చూసిచూడనట్లు వదిలేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
స్థానిక ప్రజలు కూడా టీడీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి జాతరను భక్తిప్రపత్తులతో ఎంతో పవిత్రంగా నిర్వహించాల్సింది పోయి ఈ అసభ్య కార్యక్రమాలేమిటని ప్రశ్నిస్తున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications