ఎత్తు రగడ: ఆర్డీఎస్ వద్ద ఉద్రిక్తత, జగన్ ఎమ్మెల్యే ధర్నా
హైదరాబాద్: కర్నూలు జిల్లాలోని కోస్గి మండలం ఆర్డీఎస్ ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కర్నాటక ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో ఆర్డీఎస్ వద్ద ఆదివారం ఉద్రిక్తత తలెత్తింది. కర్నాటక సర్కార్ రెండడుగుల ఎత్తు పెంచాలని పనులు చేపట్టడంతో కర్నూలు జిల్లాకు చెందిన రైతులు ఆర్డీఎస్ వద్ద ఆందోళనకు దిగారు.
కోస్గి దగ్గర రైతులు అధికారులను అడ్డుకున్నారు. దీని వల్ల మూడువేల టీఎంసీల నిలువ నీరు రావలసి ఉండగా ఇప్పటి వరకు రాలేదని చెబుతూ.. రైతులు భారీ సంఖ్యలో ధర్నా చేపట్టారు. ఆనకట్ట ఎత్తు పెంచుతున్నారనే సమాచారంతో కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి ఆందోళనకు దిగారు.

ఆర్డీఎస్ ఎత్తు పెంచే పనులు మానుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడ ఆయన ఆందోళనకు దిగారు. రెండు ప్రాంతాల అధికారులు చర్చించి ఆనకట్ట ఎత్తు పెంచాలని, అప్పటి వరకు పనులు ఆపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా రైతులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రెండు ప్రాంతాల రైతులు మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications