ఆంధ్రప్రదేశ్ కు షాక్, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి కుమ్మేశారు. దెబ్బకు మైండ్ బ్లాక్ !
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ పూర్తి కావడంతో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ నాయకుల గుండెల్లో గుబులు మొదలైయ్యింది. ఆంధ్రప్రదేశ్ లోని అనేక జిల్లాల్లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నాయకుల ఆశలు గల్లంతు అవుతాయని ఇప్పటికే తెలిసిపోవడంతో ఆ నాయకుల్లో ఇప్పటికే ఆందోళన మొదలైయ్యిందని తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ముఖ్యంగా అందరి తలరాతలు రాయడానికి ఓటర్లు ఇప్పటికే డిసైడ్ అయ్యి వారి నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక, తమిళనాడు సరిహద్దు జిల్లాలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు నియోజక వర్గాలకు చెందిన ప్రజలు ఇతర రాష్ట్రాల్లో నివాసం ఉంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న ప్రజలు ఓటు వెయ్యడానికి వారి సొంత జిల్లాలకు చేరుకుని ఓటు కూడా వేశారు.
ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చిత్తూరు, తిరుపతి, చంద్రగిరి, నగిరి, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం, పీలేరు నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్న వైసీపీ, టీడీపీ నాయకుల గుండెల్లో గుబులు మొదలైయ్యింది. వందల కిలోమీటర్ల దూరం నుంచి ఎగరేసుకుంటూ వచ్చిన ఓటర్లు ఎవరికి ఓటు వేశారు ?, ఆ ఓట్లు మాకు అనుకూలంగా పడ్డాయా ? లేదా ? అని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయకుల గుండెల్లో ఇప్పటికే దడ మొదలైయ్యింది.

అయితే ఇంత భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చి ఓట్లు వెయ్యడం తాము ఎప్పుడూ చూడలేదని కర్ణాటక, తమిళనాడు సరిహద్దు రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న ప్రజలు అంటున్నారు. మొత్తం మీద పొరుగు రాష్ట్రాల్లో నివాపం ఉంటున్న ప్రజలు వారి సొంత డబ్బులు ఖర్చు చేసుకుని సొంత ప్రాంతాలకు వచ్చి ఇంత భారీ సంఖ్యలో ఓట్లు వెయ్యడంతో ఏ పార్టీకి అనుకూలంగా ఉంది అని ఎవ్వరూ అంచనా వెయ్యలేకపోతున్నారు.
-
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!!












Click it and Unblock the Notifications