అంతా సిద్ధం: ఇండో-ఆసిస్ సంయుక్త నావికా విన్యాసాలు (ఫోటోలు)
విశాఖపట్నం: భారత్, ఆస్టేలియా సంయుక్త నావికా విన్యాసాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. పదేళ్ల తర్వాత రెండు దేశలా నౌక దళాలు తొలిసారి సంయుక్త విన్యాసాలను ఈ నెల 12 నుంచి 20 వరకు నిర్వహించనున్నాయి.
రక్షణ రంగంలో పరస్పర సహకరించుకోవాలని భారత, ఆస్టేలియా ప్రధాన మంత్రుల మధ్య 2014లో కుదిరిన ఒప్పందంలో భాగంగానే ఈ సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఈ విన్యాసాల్లో ఆస్టేలియాకు చెందిన 400 మంది పాల్గొంటున్నారు.
ఇండో-ఆసీస్ నేవీ విన్యాసాలు
భారత్, ఆస్టేలియా సంయుక్త నావికా విన్యాసాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. పదేళ్ల తర్వాత రెండు దేశలా నౌక దళాలు తొలిసారి సంయుక్త విన్యాసాలను ఈ నెల 12 నుంచి 20 వరకు నిర్వహించనున్నాయి.
ఇండో-ఆసీస్ నేవీ విన్యాసాలు
రక్షణ
రంగంలో
పరస్పర
సహకరించుకోవాలని
భారత,
ఆస్టేలియా
ప్రధాన
మంత్రుల
మధ్య
2014లో
కుదిరిన
ఒప్పందంలో
భాగంగానే
ఈ
సంయుక్త
విన్యాసాలు
నిర్వహిస్తున్నారు.
ఈ
విన్యాసాల్లో
ఆస్టేలియాకు
చెందిన
400
మంది
పాల్గొంటున్నారు.
ఇండో-ఆసీస్ నేవీ విన్యాసాలు
యుద్ధ
నౌకలు,
జలాంతర్గాములు,
ఎయిర్
క్రాఫ్ట్లు
ఈ
నౌకా
విన్యాసాల్లో
పాల్గొంటున్నాయి.
హిందూ
మహా
సముద్ర
జలాల్లో
రెండు
దేశాల
పరస్పర
ప్రయోజనాలు
కాపడడం,
శాంతిని
పరిరక్షించడం
లక్ష్యాలుగా
ఈ
సంయుక్త
విన్యాసాలు
నిర్వహంచాలని
నిర్ణయించారు.
ఇండో-ఆసీస్ నేవీ విన్యాసాలు
భారత
నౌకాదళానికి
చెందిన
ఐఎన్ఎస్
శివాలిక్
కమాండింగ్
ఆఫీసర్
అజేంద్ర
బహుదూర్
సింగ్,
రాయల్
ఆస్టేలియా
నౌకాదళ
రియల్
అడ్మిరల్
జోనాథ్
మీడ్
ఈ
విన్యాసాలను
ప్రారంభిస్తారు.
ఇండో-ఆసీస్ నేవీ విన్యాసాలు
రాయల్
ఆస్టేలియా
నౌకాదళం
తరపున
ట్యాంకర్
యుద్ధనౌక
హెచ్ఎంఏఎస్
సైరస్,
హెచ్ఎంఏఎస్
అరంటా,
జలాంతర్గామి
సియాన్,
పీ
3సీ
ఓరియన్
ఎయిర్
క్రాప్ట్లు
పాల్గొంటాయి.
ఇండో-ఆసీస్ నేవీ విన్యాసాలు
ఇక భారత నౌకాదళం తరపున యుద్ధనౌకలు ఐఎన్ఎస్ శివాలిక్, గైడెడ్ మిసైల్ నౌక ఐఎన్ఎస్ రణ్ విజయ్, ప్లీట్ ట్యాంకర్ ఐఎన్ఎస్ శక్తి, పి81 మేరిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాప్ట్ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి.