నందమూరి కుటుంబంలో విషాదం: ఎన్టీఆర్ కోడలు పద్మజ కన్నుమూత
నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు ప్రాణాలు విడిచారు. పద్మజ మరణంతో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.నందమూరి పద్మజ హీరో నందమూరి చైతన్య కృష్ణ తల్లి. అంతేకాకుండా మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు స్వయానా సోదరి కూడా.
నందమూరి పద్మజ వయస్సు 73 సంవత్సరాలు కాగా.. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇవాళ తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఆమెకు ఇబ్బంది ఎదురుకావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఈ విషాద వార్త తెలియగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ బయలుదేరినట్లు సమాచారం. నందమూరి పద్మజ మృతి పట్ల పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications