అగ్రిగోల్డ్ కేసులో దర్యాప్తు ముమ్మరం : మరో ఇద్దరు డైరెక్టర్ల అరెస్ట్
అగ్రిగోల్డ్ కేసులో ఆంధ్రప్రదేశ్ సీఐడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. అగ్రిగోల్డ్ డైరెక్టర్లు శ్రీనివాస్, రామ్మోహన్ రావును శనివారం అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఇద్దరు డైరెక్టర్లతో సహా 9 మందిని అరెస్ట్
విజయవాడ: అగ్రిగోల్డ్ కేసులో ఆంధ్రప్రదేశ్ సీఐడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. అగ్రిగోల్డ్ డైరెక్టర్లు శ్రీనివాస్, రామ్మోహన్ రావును శనివారం అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఇద్దరు డైరెక్టర్లతో సహా 9 మందిని అరెస్ట్ చేశారు.
శనివారం సాయంత్రం ఏలూరు కోర్టుకు పోలీసులు ఈ నిందితులను తరలించనున్నారు. త్వరలోనే మరో 10 మంది డైరెక్టర్లను అరెస్ట్ చేస్తామని ఈ సందర్భంగా ఏపీ సీఐడీ వర్గాలు వెల్లడించాయి.

కాగా, తెలంగాణలో కూడా అగ్రిగోల్డ్ కేసుపై అక్కడి సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. తెలంగాణలో కూడా అగ్రిగోల్డ్ బాధితులు ఉండటం, అగ్రిగోల్డ్ కార్యాలయాలు, భారీగా ఆస్తులు ఉండటంతో తెలంగాణ సీఐడీ విచారణను ముమ్మరం చేసింది. అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications