విజయవాడలో అనాధశ్రమం నుండి ఇద్దరు బాలికల అదృశ్యం
విజయవాడలోని పవిత్రాత్మానికేతన్ అనాధశ్రమం నుండి ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు.ఈ బాలికలు ఈ హోం నుండి ఎలా వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
విజయవాడ: విజయవాడలోని పవిత్రాత్మానికేతన్ అనాధశ్రమం నుండి ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు.ఈ బాలికలు ఈ హోం నుండి ఎలా వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో బాలికల అదృశ్యం ఎక్కువైంది.అయితే తాజాగా చోటు చేసుకొన్న ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఈ విషయమై పోలీసులు ఆశ్రమ నిర్వాహకులను విచారిస్తున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. అనాధశ్రమం నుండి రోహిణి, మరియమ్మ అనే ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు.
Comments
English summary
Two girls disappeared from pavitra maka orphan home on saturday.Rohini and Mariyamma escape from this home said police.
Story first published: Saturday, June 17, 2017, 13:49 [IST]