ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్లు.. 8 మందికి తీవ్రగాయాలు

అమరావతి: విశాఖ జిల్లా పరవాడలోని ఫార్మా కంపెనీలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. రెండు రియాక్టర్లు పేలిపోవడంతో ఒక్కసారిగా ఉవ్వెత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రమాదంపై కార్మికుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Two Reactors Blasted in Parawada Pharma Complany, 8 Workers seriously injured

Recommended Video

    Mumbai Fire Reasons : ముంబై కమలా మిల్స్ ప్రమాదానికి కారణాలు : మత్తు, సెల్ఫీ, నిర్లక్ష్యమే

    ఫార్మా కంపెనీల్లో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా సరైన భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+