మద్దెలచెర్వు సూరి తెలియదు, భానుకిరణ్ను చూల్లేదు: వల్లభనేని వంశీ
తనకు మద్దెలచెర్వు సూరి ఎవరో తెలియదని, అలాగే భాను కిరణ్ను ఎప్పుడూ చూడలేదని తెలుగుదేశం పార్టీ నేత వల్లభనేని వంశీ మంగళవారం నాడు హైదరాబాదులోని నాంపల్లి కోర్టుకు తెలిపారు.
హైదరాబాద్: తనకు మద్దెలచెర్వు సూరి ఎవరో తెలియదని, అలాగే భాను కిరణ్ను ఎప్పుడూ చూడలేదని తెలుగుదేశం పార్టీ నేత వల్లభనేని వంశీ మంగళవారం నాడు హైదరాబాదులోని నాంపల్లి కోర్టుకు తెలిపారు.

సూరి గురించి తనకు తెలియదని స్పష్టం చేశారు. మీడియా వార్తల ఆధారంగానే భాను కిరణ్ గురించి తనకు తెలుసునని ఆయన చెప్పారు. కాగా, ఈ కేసుకు సంబంధించి సాక్షిగా హాజరు కావాలని కోర్టు ఆయనకు సమన్లు పంపింది.
ఈ నేపథ్యంలో మంగళవారం నాడు ఆయన నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. సూరి, భాను కిరణ్ల గురించి చెప్పారు. కాగా, తన భర్త హత్యతో వంశీకి సంబంధం ఉందని గంగుల భానుమతి గతంలో ఆరోపించారు. తనకు కేసుతో సంబంధం లేదని ఆయన కొట్టిపారేశారు.
More From
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications