లేఖలిచ్చారు, ఆనాడే విడిపోయి ఉంటే...: వెంకయ్య
ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాల విమర్శలను ప్రజలు పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. ప్రజలు తెలివైనవారని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పడాలని అన్ని పార్టీలు లేఖలు ఇచ్చాయని ఆయన గుర్తు చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కాంగ్రెసు కూడా లేఖ ఇచ్చిందని ఆయన అన్నారు. 1972లోనే రాష్ట్రం విడిపోయి ఉంటే రాష్ట్ర ముఖచిత్రం మారి ఉండేదని అన్నారు.
More From
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications