హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫైనార్ట్స్ విద్యార్థుల ఫొటో ఎగ్జిబిషన్ అదుర్స్ (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని శ్రీవెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన ఫొటోగ్రఫీ సందర్శకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా గ్రామీణ కుటీరాలు, మహిళలు రిక్షా నడిపే చిత్రాల తోపాటు పలు సాంస్కృతిక చిత్రాలు ప్రత్యేక ఆర్షణగా నిలిచాయి.

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం బేగంపేటలోని టూరిజం ప్లాజా ఆర్ట్స్ గ్యాలరీలో శ్రీవెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ఫొటోగ్రఫీ ప్రదర్శన నిర్వహించారు. ఓ న్యూస్ ఛానల్ చీఫ్ ఎడిటర్ నర్సింహారావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ ప్రదర్శనను ప్రారంభించారు.

ఈ ప్రదర్శన ఆగస్టు 24 వరకు కొనసాగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ వాణీదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ సివై రావు, ఎమినెంట్ ఫొటోగ్రాఫర్ చంద్రశేఖర్ సింగ్ పాల్గొన్నారు.

ఎగ్జిబిషన్

ఎగ్జిబిషన్

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం బేగంపేటలోని టూరిజం ప్లాజా ఆర్ట్స్ గ్యాలరీలో శ్రీవెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ఫొటోగ్రఫీ ప్రదర్శన నిర్వహించారు.

ఎగ్జిబిషన్

ఎగ్జిబిషన్

ఓ న్యూస్ ఛానల్ చీఫ్ ఎడిటర్ నర్సింహారావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ ప్రదర్శనను ప్రారంభించారు.

ఎగ్జిబిషన్

ఎగ్జిబిషన్

నగరంలోని శ్రీవెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన ఫొటోగ్రఫీ సందర్శకులను ఆకట్టుకుంది.

ఎగ్జిబిషన్

ఎగ్జిబిషన్

ముఖ్యంగా గ్రామీణ కుటీరాలు, మహిళలు రిక్షా నడిపే చిత్రాల తోపాటు పలు సాంస్కృతిక చిత్రాలు ప్రత్యేక ఆర్షణగా నిలిచాయి.

ఎగ్జిబిషన్

ఎగ్జిబిషన్

ఈ ప్రదర్శన ఆగస్టు 24 వరకు కొనసాగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ వాణీదేవి తెలిపారు.

ఎగ్జిబిషన్

ఎగ్జిబిషన్

ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ సివై రావు, ఎమినెంట్ ఫొటోగ్రాఫర్ చంద్రశేఖర్ సింగ్ పాల్గొన్నారు.

English summary
Venkateswara college of fine arts exhibition held at Begumpet, in Hyderabad on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X