ఆ ఛానెళ్లపై నిషేధం ఎత్తేయాలి: విరసం నేతలు(పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్, టీవీ9 ప్రసారాలు నిలివేతకు సోమవారానికి వంద రోజులు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం నగరంలోని సుందరయ్య కళా నిలయంలో విరసం నేతలు మీడియా స్వేచ్ఛ-పరిరక్షణపై సదస్సు నిర్వహించారు.

రెండు ఛానళ్లను నిలిపివేసి సోమవారం నాటికి వంద రోజులు అయిందని, ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం స్పందంచలేదని, టీవీ-9 చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పిందని, ఏబీఎన్‌ నిలిపివేతకు ఇప్పటివరకు ఒక్క కారణం కూడా చెప్పలేదని నేతలు తీవ్రస్థాయిలో విమర్శించారు.

రెండు ఛానళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలని కేంద్రం చెప్పినా ఎంఎస్‌ఓలు పట్టించుకోలేదని నేతలు మండిపడ్డారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని వారు అన్నారు. తమ చేతిలో ఏమీ లేదని టీ ప్రభుత్వం చెబుతోందని... జర్నలిస్టుల నిరసనలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు దుయ్యబట్టారు. ఈ సమావేశంలో విరసం నేత వరవరరావు, ప్రొఫెసర్ హరగోపాల్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

విరసం నేతలు

విరసం నేతలు

తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్, టీవీ9 ప్రసారాలు నిలివేతకు సోమవారానికి వంద రోజులు పూర్తి అయ్యాయి.

విరసం నేతలు

విరసం నేతలు

ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం నగరంలోని సుందరయ్య కళా నిలయంలో మీడియా స్వేచ్ఛ-పరిరక్షణపై అఖిలపక్ష సదస్సు నిర్వహించారు. మీడియా ప్రముఖులు, రాజకీయ నేతలు ఈ సదస్సుకు హాజరయ్యారు.

విరసం నేతలు

విరసం నేతలు

రెండు ఛానళ్లను నిలిపివేసి సోమవారం నాటికి వంద రోజులు అయిందని, ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం స్పందంచలేదని, టీవీ-9 చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పిందని, ఏబీఎన్‌ నిలిపివేతకు ఇప్పటివరకు ఒక్క కారణం కూడా చెప్పలేదని నేతలు తీవ్రస్థాయిలో విమర్శించారు.

విరసం నేతలు

విరసం నేతలు

రెండు ఛానళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలని కేంద్రం చెప్పినా ఎంఎస్‌ఓలు పట్టించుకోలేదని నేతలు మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+