ఎన్నికల్లోపు విభజన జరగదు: విశాలాంధ్ర మహాసభ

శాసనసభ సమావేశాలు మొదలై ఐదు రోజులు గడుస్తున్నా విలువైన సభా సమయాన్ని వృధా చేస్తున్నారని, చర్చ జరగకుండా అడ్డుపడుతుండటం దురదృష్టకరమన్నారు. స్ధానిక ఎన్జిఓహోమ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశాలాంధ్ర మహాసభ నాయకురాలు ఆకుల లక్ష్మి, న్యాయవాదుల జెఎసి కన్వీనర్ ముప్పాళ్ల సుబ్బారావు, ప్రొఫెసర్ రమేష్ తదితరులు మాట్లాడారు.
సమైక్య ఉద్యమాల్లో ఎన్నడూ పాల్గొనని వారు శాసనసభలో బిల్లుపై చర్చకు అడ్డుపడటం విడ్డూరంగా వుందని వారు విమర్శించారు. రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా శాసనసభలో ఓటు వేయని వారిని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని, వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని వారు తెలిపారు.
ఇప్పటికైనా రాజకీయనాయకులు పశ్చాత్తాపం చెంది శాసనసభలో బిల్లుపై చర్చలో పాల్గొనాలని, వాస్తవాలు తెలియచేసి బిల్లును ఓడిరచాలని వారు డిమాండ్ చేశారు.
More From
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications