కత్తి దూసిన జగన్, చూసి నవ్వుకున్న రోజా (పిక్చర్స్)
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడో విడత సమైక్య శంఖారావం కమ్ ఓదార్పు యాత్ర చిత్తూరు జిల్లాలో ఆదివారం ముగిసింది. ఈ నెల 5 నుంచి మొదలైన యాత్ర ఎనిమిది రోజులు కొనసాగింది. తన ముగింపు యాత్రలో జగన్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుల పైన నిప్పులు చెరిగారు.
పదవుల కోసం ప్రజలను అమ్మేస్తారా అని ప్రశ్నించారు. ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు పదవిలో కూర్చోవాలని చూస్తున్నారని, సోనియా గీసిన గీత దాటకుండా ప్రజలను మోసం చేస్తున్నారని కిరణ్ పైన మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. సోనియా, చంద్రబాబు, కిరణ్లకు ప్రజల ఉసురు తగులుతుందన్నారు.
శాసన సభలో సమైక్య తీర్మానం చేసిన తర్వాతనే తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ జరగాలన్నారు. మొదట చర్చకు తాము అంగీకరించేది లేదన్నారు. తీర్మానం తర్వాతే చర్చ అన్నారు. ఓట్ల కోసం సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆరోపించారు.

జగన్ 1
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడో విడత సమైక్య శంఖారావం కమ్ ఓదార్పు యాత్ర చిత్తూరు జిల్లాలో ఆదివారం ముగిసింది.

జగన్ 2
ఈ నెల 5 నుంచి మొదలైన యాత్ర ఎనిమిది రోజులు కొనసాగింది. తన ముగింపు యాత్రలో జగన్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుల పైన నిప్పులు చెరిగారు. వేదికపై రోజా ఉన్న దృశ్యం.

జగన్ 3
ఈ నెల 5 నుంచి మొదలైన యాత్ర ఎనిమిది రోజులు కొనసాగింది. తన ముగింపు యాత్రలో జగన్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుల పైన నిప్పులు చెరిగారు. వేదికపై రోజా ఉన్న దృశ్యం.

జగన్ 4
పదవుల కోసం ప్రజలను అమ్మేస్తారా అని ప్రశ్నించారు. ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు పదవిలో కూర్చోవాలని చూస్తున్నారని, సోనియా గీసిన గీత దాటకుండా ప్రజలను మోసం చేస్తున్నారని కిరణ్ పైన మండిపడ్డారు.

జగన్ 5
చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. సోనియా, చంద్రబాబు, కిరణ్లకు ప్రజల ఉసురు తగులుతుందన్నారు.

జగన్ 6
శాసన సభలో సమైక్య తీర్మానం చేసిన తర్వాతనే తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ జరగాలన్నారు. మొదట చర్చకు తాము అంగీకరించేది లేదన్నారు. తీర్మానం తర్వాతే చర్చ అన్నారు. ఓట్ల కోసం సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆరోపించారు.

జగన్ 7
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడో విడత సమైక్య శంఖారావం కమ్ ఓదార్పు యాత్ర చిత్తూరు జిల్లాలో ఆదివారం ముగిసింది.

జగన్ 8
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యం.

జగన్ 9
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన చిత్తూరు జిల్లా పర్యటనలో అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ...

జగన్ 10
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనలో ఓ యువతి ఆయనకు పూలహారం వేయడానికి వెళ్తూ...
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications