'మూడు రోజుల్లో ఏం చర్చిస్తారు? అసెంబ్లీ మూడు వారాలకు పెంచాల్సిందే'
విజయవాడ : అసెంబ్లీ సమావేశాలను కేవలం మూడు రోజులకే పరిమితం చేయడం పట్ల ప్రతిపక్ష వైసీపీ నేతలు అసంతృప్తి వ్యక్తి చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన కూడా వెలువడడంతో.. సమావేశాల గడువును పెంచాల్సిందిగా డిమాండ్ చేస్తోంది వైసీపీ.

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై చర్చించడానికి మూడు రోజుల సమయం ఏమాత్రం సరిపోదనేది వైసీపీ వాదన. కనీసం ఏ ఒక్క అంశంపై కూడా చర్చను పూర్తి చేయడానికి ఈ మూడు రోజుల గడువు సరిపోదని, కాబట్టి అసెంబ్లీ సమావేశాల గడువును మూడు వారాలకు పెంచాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఇదే విషయంపై చర్చించడానికి బుధవారం ఉదయం లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ శాసనసభా పక్ష భేటీ ప్రారంభమైంది. అసెంబ్లీ సమావేశాలను మూడు వారాలకు పెంచాలన్న డిమాండ్ తో పాటు సమావేశాల్లో అనుసరించాల్సిన పార్టీ వ్యూహాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications