వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువత, విద్యార్థులకు నష్టం, హోదాపై పోరాటం ఆగదు: వైవి సుబ్బారెడ్డి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తమ పోరాటం కొనసాగుతుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతామని తెలిపారు.

గురువారం ఆయన ఢిల్లీలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియను కలిశారు.అనంతరం మీడియాతో మాట్లాడారు. విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని హామీయిచ్చినట్టు గుర్తు చేశారు.

 YV Subba Reddy on Andhra Pradesh special status

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రత్యేక హోదా రాకుంటే ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. యువత, నిరుద్యోగులు చాలా నష్టపోతారని సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
YSR Congress MP YV Subba Reddy on Thursday responded on Andhra Pradesh special status issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X