lawyer: వీడు లాయర్ ఎలా అయ్యాడు ?, ఓ అబ్బాయితో ఇద్దరు మగాళ్లు, ఇంట్లో భార్య పస్తులతో?
యువకుడి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి లాయర్ కావడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. తరువాత మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది. బ్రైన్ మ్యాపింగ్ తో మ్యాటర్ లీక్ అయ్యింది. వీడు లాయర్ అయ్యాడా ? లోఫర్ అయ్యాడా ?
బెంగళూరు/ రామనగర్: ఓ యువకుడు మాయం కావడంతో అతని కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. పోలీసులు రంగంలోకి దిగడంతో కలకలం రేపే విషయాలు వెలుగు చూశాయి. లాయర్ ఆఫీసులో ఉద్యోగం వచ్చిందని ఇంటిలో చెప్పి వెళ్లిన యువకుడు మాయం అయ్యాడు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి లాయర్ కావడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. తరువాత మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది. బ్రైన్ మ్యాపింగ్ తో మ్యాటర్ మొత్తం బయటకు రావడంతో వీడు లాయర్ అయ్యాడా ? లోఫర్ అయ్యాడా ? అని పోలీసులు అంటున్నారు.

మిస్సింగ్ కేసులో?
ఈ కేసులో పోలీసులు ఎంత ప్రయత్నించినా నిందితుల నుంచి నిజాలు బయటకు రాలేదు. కర్ణాటకలో రాష్ట్రంలోనే తొలిసారిగా కోర్టు అనుమతి తీసుకుని నిందితులకు బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ నిర్వహించగా ఆ పరీక్షలో నిందితుడు తన నేరాన్ని ఒప్పుకోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.

లాయర్ ఆఫీస్ కు వెళ్లి?
గత ఏడాది మే 19న కనకపురానికి చెందిన ఆశా కుమారుడు శ్రేయస్ అదృశ్యమయ్యాడు. లాయర్ఆఫీసు షిఫ్ట్ చేసే పనికి వెళ్లిన ఆ యువకుడు తరువాత తిరిగి రాలేదు. శ్రేయస్ తల్లి ఆశా కనకపుర టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కనకపుర టౌన్ పోలీసులు ఫోన్ కాల్ ఆధారంగా బెంగళూరులోని న్యాయవాది శంకర్ గౌడ్, అరుణ్ లను అరెస్ట్ చేశారు.

లాయర్ కు బ్రైన్ మ్యాపింగ్ తో?
అయితే శ్రేయస్ అదృశ్యంపై నిందితులు మాత్రమే మౌనం వహించడంతో మ్యాటర్ బయటకు రాలేదు. కొత్త సాఫ్ట్వేర్ ద్వారా డేటా రివీల్ అయింది. బ్రెయిన్ మ్యాపింగ్ అనే కొత్త టెక్నాలజీ ద్వారా యువకుడి అదృశ్యం కేసును కనకపుర పోలీసులు ఛేదించారు. నిందితుడు అయిన లాయర్ శంకర్ గౌడ్ తలపై సెన్సార్ను అమర్చారు. శంకర్ గౌడ్ ను కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చోబెట్టి, కేసు గురించి కొన్ని చిత్రాలు మరియు పదాలను చూపడం ద్వారా అతని మెదడు కదలికలు, ఆలోచనలు బయటకు వచ్చాయి.

వీడు లాయర్?
లాయర్ శంకర్ గౌడ్ చంచలన విషయాలు బయటకు చెప్పాడు. అదేవిధంగా ఈ కేసులో అరెస్టయిన నిందితులు న్యాయవాది శంకర్గౌడ్, అతని శిష్యుడు అరుణ్ బ్రెయిన్లు మ్యాంపిగ్ టెస్ట్లో శ్రేయస్ అనే యవకుడిని హత్య చేసినట్లు అంగీకరించారు.
హత్య చేసి సరస్సులో పడవేసే ముందు యువకుడికి పిల్ ఇచ్చి అసహజయంగా లైంగిక చర్యకు పాల్పడ్డారని నిందితులు తెలిపారు. ఈ నేపథ్యంలో నిందితులపై చార్జిషీటు దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications