Bajrangdal: హర్షా హత్య, హంతకుల మీద ఉగ్రవాద చట్టం కేసులు, బెయిల్ రాదు, ఆస్తులు అటాచ్!
బెంగళూరు/ శివమొగ్గ: హిజాబ్ వివాదం జరుగుతున్న సమయంలోనే భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా దారుణ హత్యకు గురి కావడంతో కర్ణాటకలోని శివమొగ్గ అట్టుడికిపోయింది. హత్యకు గురైన హర్షా గోసంరక్షణా సమితిలో చాలా చరుకుగా పాల్లొంటున్నాడని, గోవులను తరలిస్తున్న సమయంలో చాలా మందిని అడ్డుకుని పశువులను రక్షించాడని పోలీసు అధికారులు ఇప్పటికే చెప్పారు. శివమొగ్గలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్షాను దారుణంగా హత్య చేసిన కొందరు నిందితులు బెంగళూరు ఎక్స్ ప్రెస్ రైలులో బెంగళూరు పారిపోయారు.
హత్యకు గురైన హర్షాకు, హత్య చేసిన నిందితుల్లోని ఒకరికి మూడు సంవత్సరాల క్రితం గొడవ జరిగిందని విచారణలో వెలుగు చూసింది. భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్య కేసులో ముగ్గురిని శివమొగ్గలో అరెస్టు చేశారు. మరో ఇద్దరు బెంగళూరులో పోలీసులకు చిక్కారు. ప్రత్యేక పోలీసు టీమ్ లు భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్య కేసులోని నిందితులు వరుసగా అందరిని అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 10 మంది అరెస్టు అయ్యారు. హర్షా హత్య కేసులో అరెస్టు అయిన నిందితుల మీద ఉగ్రవాద చట్టం కింద కేసులు నమోదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

హిజాబ్ టైమ్ లోనే భజరంగ్ దళ్ కార్యకర్త హత్య
హిజాబ్ వివాదం జరుగుతున్న సమయంలోనే భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా దారుణ హత్యకు గురి కావడంతో కర్ణాటకలోని శివమొగ్గ అట్టుడికిపోయింది. హత్యకు గురైన హర్షా గోసంరక్షణా సమితిలో చాలా చరుకుగా పాల్లొంటున్నాడని, గోవులను తరలిస్తున్న సమయంలో చాలా మందిని అడ్డుకుని పశువులను రక్షించాడని పోలీసు అధికారులు ఇప్పటికే చెప్పారు.

మూడు సంవత్సరాల క్రితమే
శివమొగ్గలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్షాను దారుణంగా హత్య చేసిన కొందరు నిందితులు బెంగళూరు ఎక్స్ ప్రెస్ రైలులో బెంగళూరు పారిపోయారు. హత్యకు గురైన హర్షాకు, హత్య చేసిన నిందితుల్లోని ఒకరికి మూడు సంవత్సరాల క్రితం గొడవ జరిగిందని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.

హత్య కేసులో 10 మంది అరెస్టు
భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్య కేసులో ముగ్గురిని శివమొగ్గలో అరెస్టు చేశారు. మరో ఇద్దరు బెంగళూరులో పోలీసులకు చిక్కారు. ప్రత్యేక పోలీసు టీమ్ లు భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్య కేసులోని నిందితులు వరుసగా అందరిని అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 10 మంది అరెస్టు అయ్యారు.

ఉగ్రవాద చట్టం దెబ్బతో ఫినిష్
హర్షా హత్య కేసులో అరెస్టు అయిన ప్రధాన నిందితుల మీద ఉగ్రవాద చట్టం కింద కేసులు నమోదు అయ్యాయి. ఐపీసీ సెక్షన్ ల ప్రకారం ఉగ్రవాద చట్టం కింద కేసులు నమోదు అయితే బెయిల్ రావడం కూడా చాలా కష్టం అవుతోంది. ఇలాంటి కేసులను ఎన్ఐఏ అధికారులు కూడా విచారణ చేసే అవకాశం ఉంది, డిప్యూటీ పోలీసు కమీషనర్, ఏసీపీ స్థాయి అధికారులు స్వయంగా ఇలాంటి కేసులు విచారణ చేసి పూర్తి సమాచారం బయటకు లాగుతారు.
Recommended Video

ఆస్తులు జప్తు చేసే అవకాశం ఉంది
ఉగ్రవాద చట్టం కింద కేసులు నమోదు అయితే అలాంటి కేసుల్లో అరెస్టు అయిన వారి ఆస్తులు కూడా జప్తు చేసే అవకాశం ఉంది. 2019లో యూఎపీఏ చట్టాన్ని పార్లమెంట్ అంగీకరించింది. చాలా మంది ఎంపీలు, ప్రతిపక్షాలు వ్యతిరేకించినా కొన్ని మార్పులు చేసి యూఏపీఏ చట్టాన్ని అమలు చేశారు. ఇలాంటి యూఎపీఏ చట్టం కింద హర్షా హత్య కేసులో నిందితుల మీద కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులు నిందితులు బయటకు రావాలంటే చాలా కష్టం అని న్యాయనిపుణులు, పోలీసు అధికారులు అంటున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications