సీఎం మీద మాజీ సీఎం ఏం చెప్పారు అంటే? మ్యారట్ లో క్లారిటీ ఉందా?, లేదా?
బెంగళూరు: హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మయ్ ఆరోపించారు. ఎన్నికల ముందు చెప్పిన దానికి ఇప్పుడు అమలు చేస్తున్న దానికి చాలా తేడా ఉందని మాజీ సీఎం బసవరాజ్ మొమ్మెయ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హామీలను ప్రకటించిన అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి ఇప్పుడు 12 నెలల సగటు వినియోగం ఆధారంగా ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసలు రంగు ఇప్పుడు బయటపడింది. వారి రహస్య ఎజెండాలు బయటపడ్డాయని మాజీ సీఎం బసవరాజ్ బొమ్మయ్ ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులోకి రావని, కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని నేను గతంలోనే చెప్పాను, ఇప్పుడు అదే చేసిందని బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తోంది. మిగిలిన 5 కిలోలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్దం అవుతోందరి బసవరాజ్ బొమ్మయ్ ఆరోపించారు.
మొక్కజొన్న, మినుములు 10 కేజీల్లో ఉన్నాయా, లేదా ?, అదనంగా ఇస్తున్నారా అనే విషయాలపై కాంగ్రెస్ ప్రభుతవం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అన్నభాగ్య యోజన పథకంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని.. 10కిలోల బియ్యంలో మినుము, మొక్కజొన్న ఉందో లేదో అర్థం కావడం లేదని మాజీ సీఎం బసవరాజ్ బొమ్మయ్ ఆరోపించారు.
గృహలక్ష్మి యోజన అమలులోనూ భారీ అవకతవకలకు పాల్పడుతున్నారని బసవరాజ్ బొమ్మెయ్ ఆరోపించారు. ఆన్లైన్ దరఖాస్తు సమయంలో సగం మంది లబ్ధిదారులు పథకం నుండి వైదొలిగారు. గ్రామపంచాయతీ, పీడీఓల సహకారంతో ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయగలిగామని బసవరాజ్ బొమ్మయ్ అన్నారు.
ఆగస్టు నుంచి ఖాతాలో డబ్బులు వేస్తామని చెప్పారు. జూన్, జులై నెలలకు సంబంధించిన డబ్బును జోడిస్తారా లేదా అనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. లేని పక్షంలో జూన్, జులైల సొమ్ము ఏమవుతుంది? దీన్ని పొందేందుకు ఇంకా ఎలాంటి షరతులు పెడతారో నాకు తెలియదు మాజీ సీఎం బసవరాజ్ బొమ్మయ్ అన్నారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications