Revenge: గిరిజన మహిళను అర్డనగ్నంగా చేసి చితకబాదేసిన అధికార పార్టీ లీడర్ అండ్ కో, అసలు మ్యాటర్!
బెంగళూరు/ మంగళూరు: ఒకే ఏరియాలో నివాసం ఉంటున్న రెండు కుటుంబాల మద్య ఇంటి స్థలం విషయంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. పెద్దలు పంచాయితీలు చేసినా, కుల పెద్దలు రాజీలు చేసినా వాళ్ల పంచాయితీలు మాత్రం కొలిక్కిరాలేదు. ఇంటి స్థలం విషయంలో గొడవలు పడుతున్న వారిలో గిరిజన కుటుంబానికి చెందిన మహిళ ఉంది. తనకు అన్యాయం జరుగుతోందని, పక్కింటి వాళ్లు ఇంటి స్థలం విషయంలో గొడవలు చేస్తున్నారని గిరిజన మహిళ పోలీసులను, సంబంధింత రెవెన్యూ శాఖా అధికారులను ఆశ్రయించింది.
పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు ఇంటి స్థలం వివాదం పరిష్కరించడానికి సంఘటనా స్థలానికి చేరుకుని స్థలం వివాదం పరిష్కరించడానికి ప్రయత్నించారు. మీ గొడవ పరిష్కరించడం మావల్లకాదు అంటూ అధికారులు చేతులు ఎత్తేసి వెళ్లిపోయారు. ఇదే సమయంలో పక్కింటి కుటుంబ సభ్యులు, అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు కలిసి గిరిజన మహిళ బట్టలు చింపేసి అర్దనగ్నంగా చేసి చితకబాదేశారు. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసిన పోలీసులు బీజేపీ నాయకుడితో పాటు కొందరు మహిళలతో సహ మొత్తం 9 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

ఇంటి స్థలం వివాదంతో
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని బెళ్తంగడి తాలుకాలోని గురిపళ్ళ (మంగళూరు సమీపంలో) చాలా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ గ్రామంలో రెండు కుటుంబాల మద్య ఇంటి స్థలం విషయంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. పెద్దలు పంచాయితీలు చేసినా, కుల పెద్దలు రాజీలు చేసినా వాళ్ల పంచాయితీలు మాత్రం కొలిక్కిరాలేదు.

అన్యాయం జరిగిందని మహిళ ఆరోపణ
ఇంటి స్థలం విషయంలో గొడవలు పడుతున్న వారిలో గిరిజన కుటుంబానికి చెందిన మహిళ ఉంది. తనకు అన్యాయం జరుగుతోందని, పక్కింటి వాళ్లు ఇంటి స్థలం విషయంలో గొడవలు చేస్తున్నారని గిరిజన మహిళ పోలీసులను, సంబంధింత రెవెన్యూ శాఖా అధికారులను ఆశ్రయించింది.

చేతులు ఎత్తేసిన పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు
పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు ఇంటి స్థలం వివాదం పరిష్కరించడానికి సంఘటనా స్థలానికి చేరుకుని స్థలం వివాదం పరిష్కరించడానికి ప్రయత్నించారు. అయితే ఈ స్థలం మాదే అంటే మాదే అంటూ రెండు వైపుల వాళ్లు అక్కడే గొడవపడ్డారు. మీ గొడవ పరిష్కరించడం మావల్లకాదు, మీరు కోర్టులో తేల్చుకోండి అంటూ అధికారులు చేతులు ఎత్తేసి వెళ్లిపోయారు.

బీజేపీ నాయుడి మీద కేసు నమోదు
ఇదే సమయంలో పక్కింటి కుటుంబ సభ్యులు, అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, బీజేపీ ఎస్ టీ మోర్చ అధ్యక్షుడు కలిసి గిరిజన మహిళ బట్టలు చింపేసి అర్దనగ్నంగా చేసి చితకబాదేశారు. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసిన పోలీసులు బీజేపీ నాయకుడితో పాటు సందీప్, గులాబి, సంతోష్, కుసుమ, సుగుణ, లోకయ్య, అనిల్, చెన్నకేశవ మీద ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకుడి మీద ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి అందరిని అరెస్టు చేసిన బెళ్తంగడి పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. మమ్మల్ని కావాలనే టార్చర్ పెడుతున్నారని బాధితురాలి సోదరి ఆరోపిస్తున్నది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications