కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్ 850పాయింట్లు, నిఫ్టీ 260
ముంబై: మరోసారి స్టాక్ మార్కెట్ల కుప్పకూలాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.74కు దగ్గరగా వెళ్తుండడం, ముడి చమురు ధరల పెరుగుదల మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీశాయి. దీంతో మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు.
దీంతో సెన్సెక్స్ ఆరంభంలోనే 500 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 150 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్ ఆరంభించింది. తర్వాత కూడా నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి.

మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 850పాయింట్ల భారీ నష్టంతో 35170 పాయింట్ల వద్ద ఉండగా.. నిఫ్టీ 260 పాయింట్ల నష్టంతో 10614 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.74 వద్ద ట్రేడవుతోంది.
భారతీ ఎయిర్టెల్, యస్ బ్యాంకు, లార్సెన్, హెచ్పీసీఎల్, యాక్సిస్ బ్యాంకు తదితర కంపెనీల షేర్లు లాభపడుతున్నాయి. ఐషర్ మోటార్స్, రిలయన్స్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్ తదితర కంపెనీల షేర్లు భారీగా నష్టపోతున్నాయి.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications