ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: శ్రీకాళహస్తి నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా తొట్టంబేడు మండలం పూర్తిగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చేరింది. మాజీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఇక్కడ నుండి గెలుపొందారు. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడే ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. 1952 లో అనంతపురం లో పోటీ చేసి తన సమీప బంధువు తరిమెల నాగిరెడ్డి చేతిలో ఓడి పోయారు. ఆ తరువాత ఆయన కోసం శ్రీకాళహస్తి లో గెలుపొందిన బలరామిరెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. ఆయన హిందూపూర్, నంద్యాల లోక్సభ నియోజకవర్గాల నుండి ఎన్నియ్యారు. స్పీకర్ గా , రాష్ట్రపతిగా అత్యున్నత పద వులు చేపట్టారు. ఏఐసిసి అధ్యక్ష పదవిని నిర్వహించారు.
17
సార్లు
ఎన్నికలు
జరగ్గా..
శ్రీకాళహస్తి
నియోకవర్గంలో
ఇప్పటి
వరకు
17
సార్లు
ఎన్నికలు
జరిగితే
అందులో
కాంగ్రెస్
ఎనిమిది
సార్లు,
టిడిపి
ఏడు
సార్లు
గెలవగా,
స్వతంత్రులు
రెండు
సార్లు
గెలిచారు.
అయిదు
సార్లు
గెలిచిన
గోపాలకృష్ణా
రెడ్డి
కి
ఇక్కడ
ఎమ్మెల్యేగా
గెలి
చిన
గంగ
సుబ్బరామిరెడ్డి
తండ్రి.
కాగా
మరో
సీనియర్
నేత
పెద్దిరెడ్డి
తిమ్మారెడ్డికి
గోపాలకృష్ణారెడ్డి
అల్లుడు
అవుతారు.
గోపాల
కృష్ణా
రెడ్డి
మూడు
సార్లు
మంత్రిగా
పని
చేసారు.
2014
ఎన్నికల్లో..
2014
ఎన్నికల్లో
శ్రీకాళహస్తి
నియోజకవర్గం
లో
మొత్తంగా
228388
ఓట్లు
ఉండగా,
అందులో
183445
ఓట్లు
పోలయ్యాయి.
టిడిపి
నుం
డి
పోటీ
చేసిన
బొజ్జల
గోపాలకృష్ణారెడ్డికి
89953
ఓట్లు
రాగా,
వైసిపి
నుండి
పోటీ
చేసిన
మధుసూధన
రెడ్డికి
82379
ఓట్లు
దక్కాయి.
టిడిపి
నుండి
పోటీ
చేసిన
గోపాలకృష్ణారెడ్డి
7583
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.
2014
ఎన్నికల్లో
గెలిచిన
తరువాత
బొజ్జల
గోపాలకృష్ణా
రెడ్డి
చంద్రబాబు
ప్రభుత్వంలో
అటవీ
శాఖా
మంత్రిగా
పని
చేసారు.
2017
లో
జరిగిన
మంత్రి
వర్గ
విస్తరణ
లో
ఆయన
అనారోగ్య
కారణాలతో
మంత్రి
పదవి
నుండి
ఉద్వాసనకు
గురయ్యారు.
ఆయన
స్థానంలో
వైసిపి
నుండి
గెలిచి
టిడిపిలో
చేరిన
అమరనాధరెడ్డి
చిత్తూరు
జిల్లా
నుండి
మంత్రి
అయ్యారు.
వచ్చే
ఎన్నికల్లో..
వచ్చే
ఎన్నికల్లో
టిడిపి
నుండి
గెలిచిన
సిట్టింగ్
ఎమ్మెల్యే
బొజ్జల
గోపాల
కృష్ణారెడ్డి
ఈ
సారి
అనారోగ్య
కారణాలతో
పోటీకి
దూరంగా
ఉండాలని
భావిస్తున్నారుద.
ఆయన
స్థానంలో
బొజ్జల
తనయుడు
సుధీర్
రెడ్డి
టిడిపి
నుండి
టిక్కెట్
ఆశిస్తు
న్నారు.
అదే
విధంగా
మాజీ
ఎమ్మెల్యే
సైతం
పోటీ
లో
ఉన్నారు.
ఇక,
వైసిపి
నుండి
ఎవరు
బరిలో
ఉంటారనేది
అధికారి
కంగా
ప్రకటించలేదు.
2009
ఎన్నికల్లో
ఇక్కడి
నుండి
పోటీ
చేసిన
ప్రజారాజ్యం
అభ్యర్ది
సాయి
సుబ్రమణ్యం
కు
24349
ఓట్లు
వచ్చాయి.
ఈ
సారి
జనసేన
నుండి
ఎవరు
బరిలో
ఉంటారో
స్పష్టత
రావాల్సి
ఉంది.
ఇక్కడ
ప్రధానంగా
టిడిపి
-
వైసిపి
మధ్య
ప్రధాన
పోటీ
ఉండే
అవకాశం
ఉంది.