ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: తంబళ్లపల్లి నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజవర్గాల పునర్విభజనలో భాగంగా కురబలకోట..బి.కొత్తకోట మండలాలు ఈ నియోజకవర్గంలో చేరాయి. ఇదే నియోజకవర్గం నుండి 2009 లో టిడిపి నుండి గెలిచిన ప్రవీణ్కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే లక్ష్మీ దేవమ్మ కుమారుడు. ఆ మె రెండు సార్లు ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రవీ ణ్ కుమార్ తండ్రి ఉమామహేశ్వర రెడ్డి సైతం గతంలో ఎమ్మె ల్సీగా పని చేసారు.2004, 2009 ఎన్నికల్లో బిజెపి నుండి పోటీ చేసిన నరసింహారెడ్డి 2009 లో ప్రజారాజ్యం అభ్యర్ధిగా పోటీ చేసారు. 2009 ఎన్నికల తరువాత రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణాల కారణంగా అప్పటి వరకు ఒక రకంగా ఉన్న తంబళ్లపల్లి రాజకీయాల్లో సమీకరణాలు మారి పోయాయి.
12
సార్లు
ఎన్నికలు..
తంబళ్లపల్లి
లో
12
సార్లు
ఎన్నికలు
జరిగాయి.
అందులో
కాంగ్రెస్
ఆరు
సార్లు,
టిడిపి
నాలుగు
సార్లు,
స్వతంత్ర
పార్టీ
ఒక్క
సారి,
ఇండిపెండెంట్
ఒక
సారి
గెలుపొందారు.
తంబళ్లపల్లిలో
కడప
ప్రభాకరరెడ్డి
మూడుసార్లు
గెలిచారు.
ఆయన
తండ్రి
కడప
నరసింహారెడ్డి
ఒకసారి
గెలుపొందారు.
టిఎన్వి
కుటుంబ
సభ్యులు
సుబ్బారెడ్డి,
అనసూయమ్మ,
శ్రీనివాస
రెడ్డిలు
అయిదు
సార్లు
గెలిచారు.
ఇక్కడ
ఒకసారి
గెలిచిన
మదన
మోహన
రెడ్డి
మదనపల్లె
లో
మరోసారి
గెలిచారు.
2009
లో
ఇక్క
డ
గెలిచిన
టిడిపి
అభ్యర్ది
వైయస్సార్
మరణం
తరువాత
జగన్
కు
మద్దతుగా
నిలిచారు.
దీంతో,
ఆయన
పై
అనర్హత
వేటు
పడింది.
ఆ
తరువాత
ఇక్కడి
కొత్త
అభ్యర్దులు
తెర
మీదకు
వచ్చారు.
2014
ఎన్నికల్లో
టిడిపి
గెలుపు..
2014
ఎన్నికల్లో
తంబళ్లపల్లిలో
మొత్తం
199201
ఒట్లు
ఉండగా,
అందులో
162487
ఓట్లు
పోలయ్యాయి.
టిడిపి
నుండి
పోటీ
చేసిన
శంకర్
యాదవ్
కు
82690
ఓట్లు
రాగా,
వైసిపి
నుండి
పోటీ
చేసిన
ప్రవీణ్
కుమార్
రెడ్డికి
72900
ఓట్లు
వచ్చాయి.
టిడి
పి
అభ్యర్ది
శంకర్
యాదవ్
9190
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.
2009
ఎన్నికల్లో
కాంగ్రెస్
నుండి
పోటీ
చేసిన
శంకర్
యాద
వ్
ప్రవీణ్
కుమార్
రెడ్డి
చేతిలో
ఓడిపోయారు.
ఆ
తరువాత
ప్రవీణ్
కుమార్
రెడ్డి
టిడిపి
వీడి
వైసిపి
లో
చేరటం
తో..శంకర్
యాదవ్
కాంగ్రెస్
వీడి
టిడిపి
లో
చేరారు.
2009
ఎన్నికల్లో
పోటీ
పడినే
అభ్యర్దులే
తిరిగి
2014
ఎన్నికల్లో
భిన్నంగా
పోటీకి
దిగారు.
వచ్చే
ఎన్నికల్లో...
2014
ఎన్నికల
ఫలితాల
తరువాత
సుదీర్ఘ
రాజకీయ
నేపథ్యం
ఉన్న
లక్ష్మీ
దేవమ్మ
కుటుంబ
నుండి
వచ్చిన
ప్రవీణ్
కుమార్
రెడ్డి
క్రియా
శీలక
రాజకీయాలకు
దూరమయ్యారు.
టిడిపి
నుండి
సిట్టింగ్
ఎమ్మెల్యే
శంకర్
యాదవ్
తిరిటి
సీటు
ఇస్తారని
ప్రచారం
జరుగుతోంది.
ఇక,
వైసిపి
నుండి
ఇద్దరి
పేర్లు
ప్రచారం
లో
ఉన్నాయి.
చివరి
నిమషంలో
ఎవరికి
ఈ
పార్టీ
నుండి
సీటు
దక్కుతుందనేది
వేచి
చూడాలి.
ఇక,
2009
ఎన్నికల్లో
ప్రజారాజ్యం
నుండి
పోటీ
చేసిన
కడప
ప్రభాకర
రెడ్డికి
28,857
ఓట్లు
వచ్చాయి.
దీంతో..జనసేన
ఇక్కడ
నుండి
ఎవరిని
పార్టీ
అభ్యర్దిగా
ప్రకటిస్తుందో
చూడాలి.
త్రిముఖ
పోటీ
ఉన్నా..ప్రధాన
పోటీ
మాత్రం
టిడిపి
-
వైసిపి
మధ్యనే
ఉండనుంది.