యాదీ అంకుల్తో వెళ్లిన యువతీ.. 10 రోజులైనా తెలియని ఆచూకీ.. పేరంట్స్ ఆందోళన
ఓ యువతి ఆంకుల్తో వెళ్తోన్న అని లెటర్ రాసి పెట్టిపోయింది. కానీ ఇంతవరకు ఆమె ఆచూకీ తెలియలేదు. 10 రోజులు అవుతున్నా.. ఉలుకు పలుకు లేదు. దీంతో పేరంట్స్ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కానీ జాడ తెలియకపోవడంతో భయపడుతున్నారు. స్థానికంగా కూడా ఈ ఘటన సంచలనం రేపింది.
హైదరాబాద్ శివారు కుంట్లూర్ గ్రామానికి చెందిన బాలిక అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గత నెల 18వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ గ్రామానికి చెందిన రియల్ వ్యాపారి యాదీ వెంట వెళుతున్నట్లు ఉత్తరం రాసి ఇంట్లో పెట్టి వెళ్లింది. బాలిక కుటుంబ సభ్యులు ఆ రోజే హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కుంట్లూర్లో ఉండే బాలిక హయత్నగర్లోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ చేస్తోంది. ఆ గ్రామానికి చెందిన పీ యాదయ్య కారులో ఎక్కి వెళ్లినట్లు స్థానికులు చెప్పారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంతవరకు తిరిగి ఇంటికి రాకపోవడంతో భయం వేస్తోందని వారు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయి ఆచూకీ కోసం ప్రత్యేక సిబ్బందిని వివిధ ప్రాంతాలకు తరలించినట్లు సీఐ సురేందర్ తెలిపారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications