హైకోర్టులో బీజేపీ రిట్ పిటిషన్, మొయినాబాద్ ఇష్యూని సీబీఐకి అప్పగించాలని పిల్
మొయినాబాద్ ఫామ్ హౌస్ ఇష్యూపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. దీనికి సంబంధించి విచారణ చేపట్టాలని రిట్ పిటిషన్ ఫైల్ చేసింది. అలాగే తమకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో గల పోలీసులపై నమ్మకం లేదని తెలిపింది. కేసు విచారణను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కు అప్పగించాలని కోరింది.
సీబీఐ లేదంటే సిట్టింగ్ జడ్జీ చేత విచారణ జరిపించాలని కోరింది. పిటిషన్లో 8 మంది ప్రతివాదులను చేర్చింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్, సీపీ సహా ఎనిమిది మందికి నోటీసులు పంపాలని కోరింది. పిటిషన్ విచారణ స్వీకరించే అంశం.. విచారణ గురించి హైకోర్టు రిజిష్టార్ తెలియజేయాల్సి ఉంది.

నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపింది. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య డైలాగ్ వార్ జరుగుతుంది. ఈ క్రమంలోనే బీజేపీ సీబీఐ విచారణ కోరుతుంది. ఆ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఆ నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతి భవన్లో ఉన్నారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పిర్యాదు మేరకు మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
మునుగోడు బై పోల్ వేళ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తీవ్ర దుమారం రేపింది. ఇదీ కేసీఆర్ స్కెచ్ అని బీజేపీ అంటుండగా.. బీజేపీ బండారం బయటపడిందని గులాబీ పార్టీ నేతలు అంటున్నారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్












Click it and Unblock the Notifications