అమిత్ షా షెడ్యూల్ ఖరారు: రేపు రాత్రి రాక, బస ఇక్కడే
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రేపు (శుక్రవారం) రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు. ఎల్లుండి జరిగే వేడుకల్లో పాల్గొంటారు. ఈ సారి తెలంగాణ ప్రభుత్వం కూడా విమోచన దినోత్సవాన్ని జరుపుతున్న సంగతి తెలిసిందే.
అమిత్ షా రాక..
శుక్రవారం
రాత్రి
9.50
గంటలకు
శంషాబాద్
విమానాశ్రయానికి
అమిత్
షా
చేరుకుంటారు.
ఆయన
పోలీస్
అకాడమీలో
బస
చేస్తారు.
17వ
తేదీ
ఉదయం
సికింద్రాబాద్
పరేడ్
గ్రౌండ్కు
చేరుకుంటారు.
8.45
నుంచి
11.45
వరకు
పరేడ్
గ్రౌండ్లో
జరిగే
కార్యక్రమంలో
పాల్గొంటారు.
విమోచన
దినోత్సవం
సందర్భంగా
జాతీయ
జెండాను
ఎగురవేస్తారు.
తర్వాత
పరేడ్
గ్రౌండ్
నుంచి
బేగంపేట
టూరిజం
ప్లాజాకు
చేరుకుని
పార్టీ
ముఖ్యనేతల
సమావేశంలో
పాల్గొంటారు.
మోడీ బర్త్ డే వేడుకలు
శనివారం
మధ్యాహ్నం
2.30
గంటలకు
సికింద్రాబాద్
క్లాసిక్
గార్డెన్స్కు
చేరుకుంటారు.
ప్రధాని
మోడీ
పుట్టినరోజు
సందర్భంగా
కేంద్రమంత్రి
కిషన్
రెడ్డి
నేతత్వంలో
ఏర్పాటు
చేసిన
కార్యక్రమంలో
వికలాంగులకు
ఉపకరణాలను
అందజేస్తారు.
సాయంత్రం
పోలీస్
అకాడమీకి
చేరుకుని
పలు
కార్యక్రమాల్లో
పాల్గొంటారు.
రాత్రి
7.30కు
శంషాబాద్
విమానాశ్రయం
నుంచి
ఢిల్లీకి
బయలుదేరి
వెళ్లారు.
విమోచన దినోత్సవం
దేశానికి
స్వాతంత్ర్య
వచ్చి
75ఏళ్లు
పూర్తైన
సందర్భంగా
కేంద్ర
ప్రభుత్వం
ఏడాది
పాటు
ఆజాదీ
కా
అమృత్
మహోత్సవ్
వేడుకలను
నిర్వహించింది.
రాష్ట్రీయ
స్వయం
సేవక్
సంఘ్
కూడా
అమృతోత్సవాలను
నిర్వహించాలని
ఇప్పటికే
నిర్ణయించింది.
నిజాం
విముక్త
స్వతంత్ర
అమృతోత్సవాల
పేరుతో
కేంద్రం
విమోచన
కార్యక్రమాలను
నిర్వహించనున్నట్లు
స్పష్టం
చేసింది.
జాతీయ సమైక్యతా దినం
సెప్టెంబర్
17వ
తేదీని
తెలంగాణ
జాతీయ
సమైక్యతా
దినంగా
పాటించాలని
సీఎం
కేసీఆర్
నిర్ణయించారు.
రాష్ట్ర
వ్యాప్తంగా
మూడు
రోజులపాటు
జాతీయ
సమైక్యతా
వజ్రోత్సవాల
వేడుకలను
జరుపుకోవాలని
ఆదేశాలు
జారీ
చేశారు.
ఈ
నెల
16వ
తేది
నుంచి
18
వరకు
రాష్ట్ర
వ్యాప్తంగా
వేడుకలను
నిర్వహించాలని
సీఎం
కేసీఆర్
నిర్ణయించారు.