చిన జియర్ స్వామీజీ జన్మదిన వేడుకలకు చంద్రబాబు నాయుడు
టీడిపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చినజీయర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. హైదరాబాద్లోని ముచ్చింతల్ గ్రామంలోని ఆశ్రమంలో స్వామీజీ పుట్టిన రోజులు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు హజరయ్యారు. అనంతరం ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. స్వామీజీ చేసిన మంగళశాసనాలను అందరూ తమ జీవితంలో ఉపయోగించుకోవాలని ఈ సంధర్భంగా చంద్రబాబు సూచించారు.


జీయర్ స్వామి జన్మదిన వేడుకల్లో భాగంగా ఐదోరోజు తిరునక్షత్ర వేడుకలు నిర్వహించారు. కాగా ఆయన జన్మదినం సంధర్భంగా ఆశ్రమంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications