కోటి 24 లక్షల నగదు: భారీగా పట్టుబడిన హవాలా నగదు
హవాలా నగదు భారీగా పట్టుబడింది. హైదరాబాద్లో పోలీసులు తనిఖీలు చేయగా దొరికింది. రూ.కోటి 24 లక్షల లిక్విడ్ క్యాష్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బు ఉత్తరప్రదేశ్ మీరట్కు చెందిన షోయబ్ మాలిక్ డబ్బుగా గుర్తించారు. షోయబ్ ఏడు నెలల క్రితం హైదరాబాద్ వచ్చి పాత సామాను వ్యాపారం చేశాడు.
ఉత్తరప్రదేశ్లో గల తన బంధువు కామిల్ సూచించడంతో గుజరాత్ గల్లీకి చెందిన భరత్ వద్ద షోయబ్ రూ.1.24 కోట్లు తీసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు .. షోయబ్ నివాసంలో తనిఖీలు చేశారు. నగదుకు సంబంధించి లెక్క చెప్పకపోవడంతో హవాలా మార్గంలో డబ్బులు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు గుర్తించారు. రూ.1.24 కోట్ల నగదును ఆదాయపన్ను అధికారులకు అప్పగించారు.

ఇదే కాదు ఇలా పలు మార్గంలో హవాలా నగదు ట్రాన్స్ ఫర్ జరుగుతుంది. దొరికిందే మీడియాకు తెలుస్తోంది. దొరకనంత వరకు వారంతా దొరగానే సమాజంలో చెలామణి అవుతుంటారు. ఇటీవల భారీగానే హవాలా నగదు పట్టుబడుతుంది.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications