హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓటర్ల ప్రలోభానికి చెక్.. కరెన్సీ కట్టలకు బ్రేక్.. 9490617444 నెంబర్ కు ఫిర్యాదు చేయొచ్చు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అన్నీ జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు సైబారాబాద్ కమిషనర్ సజ్జనార్. ఓటర్లను ప్రలోభపెట్టాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాదు అక్రమంగా తరలించే కరెన్సీపై కూడా నిఘా పెట్టినట్లు తెలిపారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఓటర్లను ప్రభావితం చేసే చర్యలు పెరిగే ఛాన్సుందని.. ఎవరికైనా ఇలాంటి సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. దీనికి సంబంధించి వాట్సాప్ నెంబర్ 9490617444 కు మేసేజ్ పంపితే చర్యలు తీసుకుంటామన్నారు.

cyberabad police released whatsapp number for complaints

అలాగే అక్రమంగా సరఫరా చేసే డబ్బు విషయంలోనూ సమాచారమిస్తే అలర్టవుతామని తెలిపారు. సమాచారం ఇచ్చే వారి డిటెయిల్స్ గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఎన్నికల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టబోమన్నారు.

English summary
Cyberabad Commissioner Sajjannar warned that the stringent action should be taken to encourage voters. The complaints may sent to Whatsapp number 9490617444 regarding the voter turnout and same as in currency transport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X