ఆసుపత్రిలో రచ్చ రచ్చ.. నలుగురి అరెస్ట్
హైదరాబాద్ లక్డీకాపూల్ లోని గ్లోబల్ ఆసుపత్రిలో రచ్చ రచ్చ చేసిన నలుగురుని పోలీసులు అరెస్ట్ చేశారు. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన షమీమ్ బేగం మృతిచెందడంతో ఆమె బంధువులు హాస్పిటల్ లో గందరగోళం సృష్టించారు. డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఫర్నీచర్ ధ్వంసం చేశారు.
అడ్డొచ్చిన పోలీసులపై కూడా దాడికి దిగారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈమేరకు నలుగురు నిందితుల్ని గుర్తించారు. సుజత్ అలీఖాన్, భర్కత్ అలీఖాన్, మోహిన్ ఖాన్,
మోహినోద్దీన్ అలీఖాన్ ను సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
More From
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications