హైదరాబాద్ గోకుల్ చాట్ యజమానికి కరోనా పాజిటివ్... 20 మంది క్వారెంటైన్కు...
హైదరాబాద్ కోఠిలోని గోకుల్ చాట్ యజమాని విజయ్ వైరాగ్యి(70)కి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో అధికారులు గోకుల్ చాట్ షాపును సీజ్ చేశారు. ముందు జాగ్రత్తలో భాగంగా అక్కడ పనిచేసే 20 మంది సిబ్బందిని క్వారెంటైన్కి తరలించారు.యజమానికి కరోనా సోకిన నేపథ్యంలో.. గత 3 రోజులుగా షాపుకు వచ్చి స్నాక్స్ తిన్నవారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
గోకుల్ చాట్ యజమానికి కరోనా పాజిటివ్గా తేలడంతో.. పక్క షాపుల యజమానుల్లోనూ ఆందోళన మొదలైంది. సాధారణ రోజుల్లో గోకుల్ చాట్ ఎంత రద్దీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. మార్చి 25న లాక్ డౌన్ తర్వాత మూడతపడ్డ ఈ షాపు.. ఇటీవలి సడలింపుల తర్వాత తిరిగి తెరుచుకుంది. తాజాగా ఆ యజమానికి పాజిటివ్గా నిర్దారణ కావడంతో మరోసారి మూతపడింది.

ఇప్పటివరకూ తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 5193గా ఉంది. సోమవారం (జూన్ 15) ఒక్కరోజే 219 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 189 కేసులు ఉన్నాయి. ఇందులో 449 మంది వలస కార్మికులు,విదేశీయులు ఉన్నారు. కరోనా నుంచి కోలుకొని ఇప్పటివరకు 2766 మంది డిశ్చార్జి అయ్యారు.
Recommended Video
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications