హైదరాబాద్ లో మోడీ సభ.. కమలనాథుల్లో కొత్త ఉత్సాహం.. భారీ ఏర్పాట్లు
Recommended Video

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరులో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది బీజేపీ. ప్రధాని మోడీతో పాటు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రచారపర్వం హీటెక్కిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించిన ఈ అగ్రనేతల ప్రచారంతో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. దీనికితోడు అటు స్వామి పరిపూర్ణానంద సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈక్రమంలో మరోసారి రాష్ట్రానికి వస్తున్నారు మోడీ.

సోమవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న బీజేపీ బహిరంగ సభలో మోడీ పాల్గొంటున్నారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభమవుతుంది. ఇప్పటికే సభా ఏర్పాట్లను సీనియర్ నేతలు పరిశీలించారు. మోడీ పాల్గొంటున్న ఈ సభను సక్సెస్ చేసేందుకు బీజేపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హైదరాబాద్ నుంచే కాకుండా రంగారెడ్డి జిల్లా తదితర ప్రాంతాల నుంచి భారీగా జనసమీకరణకు సిద్ధమయ్యారు రాష్ట్ర నేతలు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు సీనియర్లు 40 మంది వరకు కూర్చునేలా వేదికను రూపొందిస్తున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications