ఓట్ ఫర్ నోట్ కేసులో కదలిక..! వేం నరేందర్ రెడ్డికి నోటీసులు..!!
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు మళ్లీ తెరమీదకు వచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డి ఇంటి కి ఈడీ అధికారులు తన నివాసానికి వెళ్లి నోటీసు లు అందచేశారు. ఓటు కు నోట్ కేసు లో వేం నరేందర్ రెడ్డి ఫై ఆరోపణలు ఉన్న విశయం తెలిసిందే.! వారం రోజుల్లో ఈడీ ఎదుట హాజరు కావాలని నోటీసులో సూచించారు. నరేందర్ రెడ్డి ఇంతకు ముందు టీడీపీ పార్టీ నుంచి మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రేవంత్ రెడ్డితో పాటు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

తెలుగు రాష్ట్రాలను కుదిపేసిని ఓటుకు నోటు కేసులో కదలిక వచ్చినట్తు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసుతో ప్రమేయం ఉందని అనుమానం ఉన్న చాలా మందిని అవినీతి నిరోదక శాఖ విచారించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ నేత, రేవంత్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి నోలీసులు జారీ చేసింది ఈడి. అసలు ఓటుకు నోటు కేసు కార్యరూపం దాల్చిందే వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్ధిత్వం కోసం కావడంతో ఇప్పుడు ఆయనకు పోటీసుల జారీ సంచలనంగా మారింది. కేసులో నివ్రుత్తి కావాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని, అందుకు గాను వారం రోజుల పాటు విచారన అంసరమని ఈడీ నోటీసులో పేర్కొనడం గమనార్హం. రాబోవు వారం రోజుల్లో వీలు చూసుకుని విచారణకు హాజరు కావాల్సిందిగా వేం నరేందర్ రెడ్డిని నోటీసులో కోరారు అదికారులు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications