రూ.20 లక్షలు కట్టండి అంతే.. ఓ ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బంది జులుం.. దాడి..
కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ కూడా అదే రేంజ్లో ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరకొర సౌకర్యాల కారణంగా కరోనా బాధితులు ప్రైవేటు ఆస్పత్రులకే పరుగులు తీయాల్సిన పరిస్దితి ఏర్పడింది. డిమాండ్ పెరగడంతో ప్రైవేటు ఆస్పత్రులకు వరంగా మారిపోతోంది. కరోనా వైరస్ సొమ్ము చేసుకునే క్రమంలో రోగులను నరకయాతన పెడుతున్నాయి.
హైదరాబాద్లో విరించి ఆస్పత్రిలో ఓ కరోనా రోగికి ఆస్పత్రి యాజమాన్యం రూ.20 లక్షల బిల్లు వేసింది. ఆ బాధితుడిని మాత్రం కాపాడలేకపోయింది. దాంతో ఆస్పత్రి యాజమాన్యానికి మృతుని బంధువుల మధ్య ఘర్షణ జరిగింది. ఇప్పటివరకూ ఆ కుటుంబం సుమారు రూ. 11 లక్షల వరకు చెల్లించగా, మిగతా సొమ్మును కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లాలని ఆస్పత్రి యాజమాన్యం డిమాండ్ చేస్తోంది.

Recommended Video
మృతుని బంధులు ఆస్పత్రిపై దాడికి యత్నించారు. ఆస్పత్రిలోని ఫర్నీచర్, అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు, ఆ బాధిత కుటుంబానికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications