రైల్ ప్రయాణికులకు మసాజ్ చైర్స్
రైలు ప్రయాణికులకు మరిన్ని అధునిక సౌకర్యాలు కల్పించడంతోపాటు ,రైల్వే స్టేషన్ల ఆధునికరణకు నడుంబింగించింది రైల్వే శాఖ ,ఇప్పటికే స్టేషన్ల ఆధునికరణ తోపాటు , ప్రయాణికులకు పలు సౌకర్యాలను తీసుకు వస్తోంది. మరోవైపు రైలు ప్రయాణికులకు బోర్ కొట్టకుండా ఎంటర్ టైన్ మెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉచిత వైఫై తోపాటు స్టేషన్లలో వేచి ఉండే వారికి ప్రత్యేక ప్రోగ్రామ్స్ ను అందిస్తోంది.
ఈ నేపథ్యంలోనే రైల్వే ప్రయాణికులు రిలాక్స్ గా ప్రయాణం చేయడం కోసం మరో అవకాశాన్ని కల్పించింది. సాధారణంగా జర్ని చేస్తున్న సమయంలో తలనొప్పి తోపాటు ఒళ్లు నొప్పులు ఉంటాయి. వీరిని దృష్టిలో పెట్టుకున్న రైల్వే శాఖ మసాజ్ చైర్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. యాబై రుపాయల చార్జీతో సికింద్రాబాద్ తోపాటు, కాచిగూడ స్టేషన్ ప్లాట్ ఫాంలపై వీటిని అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇంకేముంది రైలు ఆలస్యమైన పర్వాలేదు, కాసేపు రిలాక్స్ అయ్యేందుకు రైల్వే స్టేషన్లు వేదిక కానున్నాయి.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications