పది ఫలితాలపై కసరత్తు.. రేపో, మాపో విడుదల..
కరోనా వల్ల పిల్లల ఎడ్యుకేషన్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. వరసగా రెండో ఏడాది కూడా ప్రమోట్ చేశారు. 8,9 తరగతుల వరకు అయితే ఓకే.. 10, ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా ఇదే సిచుయేషన్. దీంతో తెలంగాణలో ఫలితాల విడుదలపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. టెన్త్ పరీక్షలను ఇప్పటికే రద్దుచేసిన సంగతి తెలిసిందే.
పదో తరగతి ఫలితాల వెల్లడికి రాష్ట్ర విద్యాశాఖ కసరత్తులు చేస్తోంది. పరీక్షల అనంతర ప్రక్రియలకు ప్రభుత్వ పరీక్షల విభాగం శ్రీకారం చుట్టింది. ఫార్మేటివ్ అసెస్ మెంట్ మార్కుల ఆధారంగానే విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం మార్కుల అప్ లోడింగ్, గ్రేడింగ్ ప్రక్రియ జరుగుతోంది. మార్కులు అప్ లోడ్ పూర్తికాగానే ఫలితాలు ప్రకటించాలని విద్యాశాఖ భావిస్తోంది.

పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులు అందరూ పాస్ అని వెల్లడించింది. గతేడాది కూడా ఫార్మేటివ్ అసెస్ మెంట్ మార్కుల ఆధారంగానే ఫలితాలు వెల్లడించారు. ఈ సారి కూడా అదే విధానంలో పాస్ చేస్తున్నారు. కానీ దీంతో ప్రతిభ గల విద్యార్థులకు మాత్రం నష్టం కలుగుతోంది. వారి మార్కుల్లో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. అత్తెసరు మార్కులతో పాసయే వారికి మాత్రం మేలు జరుగుతుంది.
-
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం












Click it and Unblock the Notifications