జెట్ ఎయిర్వేస్కు ఉద్యోగుల సెగ.. 1100 మంది పైలట్లు డ్యూటీ బంద్
ముంబయి : జెట్ ఎయిర్వేస్కు మరోసారి ఉద్యోగుల సెగ తాకింది. 1100 మంది పైలట్లు విధులకు దూరంగా ఉండాలనుకోవడం ఆ సంస్థకు తలనొప్పిలా పరిణమించింది. దాదాపు మూడున్నర నెలల నుంచి జీతాలు లేవంటూ.. విధుల బహిష్కరణకు సిద్ధమయ్యారు పైలట్లు. సోమవారం (15.04.2019) ఉదయం 10 గంటల నుంచి నో డ్యూటీ అంటున్నారు సదరు 1100 మంది పైలట్లు. ఈ సంస్థలో 1600 మంది పైలట్లు విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు 70 శాతం మంది పైలట్లు విధులకు దూరంగా ఉంటామని ప్రకటించడం జెట్ ఎయిర్వేస్కు కష్టాలు తెచ్చిపెట్టనుంది.
ఈ పదకొండు వందల మంది పైలట్లు నేషనల్ ఏవియేటర్ గిల్డ్ సభ్యులు. పైలట్లకే కాదు ఇతర విభాగాల సిబ్బందికి కూడా జీతాలు లేవట. జనవరి నుంచి ఉద్యోగుల జీతాలకు సంబంధించిన బకాయిలు పెండింగులో ఉన్నాయంటున్నారు పైలట్లు. ఎప్పుడూ ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. అందుకే విధులకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అంటున్నారు.

-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications