వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టాలు తప్పిన ఐలాండ్ ఎక్స్‌ప్రెస్: 100 మందికి గాయాలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో మట్టంపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఐలాండ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో సుమారు 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. బెంగుళూరు నుంచి కన్యాకుమారికి వెళుతోన్న ఐలాండ్ ఎక్స్ ప్రెస్ (రైలు నంబర్:16526) మట్టంపల్లి స్టేషన్‌కు సమీపంలో పట్టాలు తప్పింది.

 100 injured as Kanyakumari-Bangalore Island Express derails

మొత్తం నాలుగు బోగీలు పట్టాలు నుంచ విడిపోయి చెల్లాచెదురుగా పడిపోయాయి. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా విషాద వాతావరణం నెలకొంది. వెంటనే సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది రంగంలోకి పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

 100 injured as Kanyakumari-Bangalore Island Express derails

ఈ ఘటనలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద ఘటన గురించి తెలుసుకోవడానికి హెల్ప్ లైన్ నెంబర్లు ఇవే.

English summary
At least 10 people were injured when the Kanyakumari-Bangalore Island Express derailed during the wee hours of friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X