1993 ముంబై పేలుళ్ల కీలకపాత్ర పోషించిన ముస్తఫా మృతి
1993 ముంబై పేలుళ్ల కేసులో దోషిగా ఉన్న ముస్తఫా దోసా బుధవారం మధ్యాహ్నం గం.2.30 మృతి చెందాడు. అతను గుండెపోటు వల్ల చనిపోయాడు.
ముంబై: 1993 ముంబై పేలుళ్ల కేసులో దోషిగా ఉన్న ముస్తఫా దోసా బుధవారం మధ్యాహ్నం గం.2.30 మృతి చెందాడు. అతను గుండెపోటు వల్ల చనిపోయాడు.
ముంబై వరుస పేలుళ్ల కేసులో ముస్తఫా దోసా దోషిగా తేలాడు. ఆర్థర్ రోడ్ జైల్లో ఉన్న ముస్తఫాకు బుధవారం వేకువజామున మూడు గంటల ప్రాంతంలో గుండెపోటు వచ్చింది.

దీంతో జైలు అధికారులు జేజే ఆస్పత్రికి తరలించారు. ముస్తఫా అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందాడు. ఇది వరకే ముస్తఫాకు అధిక రక్తపోటు, షుగర్ వ్యాధి ఉన్నాయని ఆసుపత్రి డీన్ టీపీ లహానే చెప్పారు.
1993 మార్చిలో జరిగిన ముంబై వరుస పేలుళ్లలో 257 మంది మృత్యువాత పడ్డారు. ఆ పేలుళ్లలో ముస్తఫా కీలకపాత్ర పోషించాడని, అతనికి మరణశిక్ష విధించాలని సిబిఐ మంగళవారం న్యాయస్థానాన్ని కోరింది.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications