కాదేదీ అక్రమ నగదు రవాణాకు అనర్హం.. కారు టైరులో 2 కోట్లు తరలింపు (వీడియో)
బెంగళూరు : లోక్ సభ ఎన్నికల వేళ నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. తీరొక్క రూపంలో అక్రమ నగదు తరలించేందుకు నానా పాట్లు పడుతున్నారు ఆయా పార్టీల అభ్యర్థులు. ఎన్నికల సంఘం అధికారులు నిఘా పెంచడంతో వివిధ మార్గాల్లో అక్రమ నగదు రవాణాకు సిద్ధమవుతున్నారు. కర్ణాటకలో తాజాగా బయటపడ్డ సంఘటన విస్మయం కలిగిస్తోంది.
#WATCH: Rs 2.30 cr in cash stuffed inside the spare tire in a car seized by Income-Tax officials. The cash was being transported from Bengaluru to Shivamogga. #Karnataka pic.twitter.com/yUeRdKVyzY
— ANI (@ANI) April 20, 2019
బెంగళూరు నుంచి శివమొగ్గకు అక్రమంగా తరలిస్తున్న 2 కోట్ల 30 లక్షల రూపాయలను ఆదాయపు పన్ను శాఖ అధికారులు పట్టుకున్నారు. కారు స్పేర్ టైరులో 2000 రూపాయల నోట్ల కట్టలను అమర్చి నిందితులు చాకచక్యంగా తరలిస్తుండటంతో.. విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు దాడి చేశారు. ఎన్నికల ఖర్చుల కోసమే ఈ అక్రమ నగదును తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుని కేసు ఫైల్ చేశారు.

-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications