తాగి అమ్మాయిలతో చిందేసిన ఉద్యోగులు.. వేదిక పైనే ముద్దులతో!
మరో అడుగు ముందుకేసి వేదిక పైనే అమ్మాయిలకు ముద్దులు పెట్టేశారు.మరుసటి రోజు సోషల్ మీడియాలో ఈ వీడియో దర్శనమివ్వడంతో.. ఉన్నతాధికారుల కంట పడింది.
ఆగ్రా: ఉత్తరప్రదేశ్లో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఓ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రైవేటు కార్యక్రమంలో పీకల దాకా మద్యం సేవించిన ఉద్యోగులు.. ఆపై అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై అమ్మాయిలతో కలిసి చిందేశారు.
ఇక్కడే అసలు కథ అడ్డం తిరిగింది. మరో అడుగు ముందుకేసి వేదిక పైనే అమ్మాయిలకు ముద్దులు పెట్టేశారు.
మరుసటి రోజు సోషల్ మీడియాలో ఈ వీడియో దర్శనమివ్వడంతో.. ఉన్నతాధికారుల కంట పడింది. విషయాన్ని సీరియస్ గా పరిగణించిన కలెక్టర్ వీరిద్దరిని సస్పెండ్ చేశాడు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గంగాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులైన కౌశిక్, ముఖేష్ కుమార్ లు ఇద్దరు గంగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని ఫుల్లుగా తాగారు. ఆపై వేదికనెక్కి అమ్మాయిలతో చిందేస్తూ.. ముద్దుల దాకా వెళ్లారు.
నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వ ఉద్యోగులు చేసిన ఈ నిర్వాకంపై ఉన్నతాధికారులు ఫైర్ అయ్యారు. హాత్రాస్ జిల్లా కలెక్టర్ అవినాష్ కృష్ణ సింగ్ కౌశిక్, ముఖేష్ కుమార్ లను సస్పెండ్ చేశారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications