26 మందిపై కేసు.. ఒమర్, ఒవైసీ ఫైర్.. కారణమిదే..?
బహిరంగ ప్రదేశంలో ప్రార్థన నిషిద్దం. అలా చేయాలంటే అధికారుల నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఉత్తరప్రదేశ్ో 26 మంది ప్రార్థనలు చేశారు. ఇంకేముంది అధికారులు కేసులు నమోదు చేశారు. ఇదీ ఇరుగు పొరుగు వారికి అభ్యంతరం కలుగుుతందని చెప్పారు.

ఉత్తరప్రదేశ్లో గల మొరాదాబాద్ జిల్లా చాజ్లీట్ వద్ద ఘటన జరిగింది. ఇదీ ఐపీసీ 505 (2) ప్రకారం కేసు నమోదు చేశారు. 26 మందిపై కేసు కట్టగా.. 16 మంది పేర్లు తెలుసు.. మరో 10 మంది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని తెలిపారు. ఘటన ఈ నెల 24వ తేదీన జరిగిందని స్థానిక పోలీసులు వివరించారు.
ఆ ప్రాంతంలో మసీదుల లేదని ఎస్పీ తెలిపారు. రెండు ఇళ్లు ఉన్నాయని.. అక్కడే ప్రార్థన చేశారని తెలిపారు. ఆ రెండు ఓనర్లకు నోటీసులు జారీచేశామని తెలిపారు. ఆ రెండు ఇళ్ల ఓనర్లు పరారీలో ఉన్నారని తెలిపారు. ప్రార్థన చేసే సమయంలో ఇబ్బంది పడ్డ.. చుట్టుపక్కల వారు ఫిర్యాదు చేశారు.
ఆ 26 మందిలో ఫిర్యాదు చేసిన వారికి స్నేహితులు లేరా అని ఒమర్ అబ్దుల్లా అడిగారు. అక్కడ జనం గుమిగూడలేదని.. నమాజ్ చేస్తున్నారని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఘటనపై ఒవైసీ కూడా స్పందించారు. ఇదీ తమను అణచివేసే చర్య అని అన్నారు. ఇంట్లో నమాజ్ చేస్తే సమస్య ఏంటీ అని అడిగారు.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications