26 మందిపై కేసు.. ఒమర్, ఒవైసీ ఫైర్.. కారణమిదే..?
బహిరంగ ప్రదేశంలో ప్రార్థన నిషిద్దం. అలా చేయాలంటే అధికారుల నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఉత్తరప్రదేశ్ో 26 మంది ప్రార్థనలు చేశారు. ఇంకేముంది అధికారులు కేసులు నమోదు చేశారు. ఇదీ ఇరుగు పొరుగు వారికి అభ్యంతరం కలుగుుతందని చెప్పారు.

ఉత్తరప్రదేశ్లో గల మొరాదాబాద్ జిల్లా చాజ్లీట్ వద్ద ఘటన జరిగింది. ఇదీ ఐపీసీ 505 (2) ప్రకారం కేసు నమోదు చేశారు. 26 మందిపై కేసు కట్టగా.. 16 మంది పేర్లు తెలుసు.. మరో 10 మంది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని తెలిపారు. ఘటన ఈ నెల 24వ తేదీన జరిగిందని స్థానిక పోలీసులు వివరించారు.
ఆ ప్రాంతంలో మసీదుల లేదని ఎస్పీ తెలిపారు. రెండు ఇళ్లు ఉన్నాయని.. అక్కడే ప్రార్థన చేశారని తెలిపారు. ఆ రెండు ఓనర్లకు నోటీసులు జారీచేశామని తెలిపారు. ఆ రెండు ఇళ్ల ఓనర్లు పరారీలో ఉన్నారని తెలిపారు. ప్రార్థన చేసే సమయంలో ఇబ్బంది పడ్డ.. చుట్టుపక్కల వారు ఫిర్యాదు చేశారు.
ఆ 26 మందిలో ఫిర్యాదు చేసిన వారికి స్నేహితులు లేరా అని ఒమర్ అబ్దుల్లా అడిగారు. అక్కడ జనం గుమిగూడలేదని.. నమాజ్ చేస్తున్నారని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఘటనపై ఒవైసీ కూడా స్పందించారు. ఇదీ తమను అణచివేసే చర్య అని అన్నారు. ఇంట్లో నమాజ్ చేస్తే సమస్య ఏంటీ అని అడిగారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications