మహిళపై గ్యాంగ్రేప్: మరో ఘటనలో విద్యార్థినిపై..

బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు నిందితులైన సలీమ్, అబిద్, భూరలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలిపై 2014, ఫిబ్రవరిలో ఈ ముగ్గురు నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాక ఆ దృశ్యాలను వీడియో తీశారు.
అంతటితో ఆగకుండా ఆ వీడియోలతో బాధితురాలిని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు. దీంతో వారి వేధింపులు తాళలేక ఆ మహిళ తన భర్తకు విషయాన్ని తెలిపింది. అతడు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సలీం అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
మరో ఘటనలో బదౌన్లో 16ఏళ్ల దళిత విద్యార్థినిపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో నిందితులు అక్కడ్నుంచి పరారయ్యారు. ఆస్పత్రి తరలించగా చికిత్స పొందుతూ బాధిత యువతి మృతి చెందిందని పోలీసులు చెప్పారు. బాధితురాలి ఇంటిపక్కన ఉండే వ్యక్తి, అతని ఇద్దరు స్నేహితులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు సంతోష్ కుమార్ను అరెస్ట్ చేసి, మిగితా ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications