2 జీ స్కామ్: అక్టోబర్ 25న, తీర్పును వెల్లడించనున్న సిబిఐ కోర్టు
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రం కేసులు ఎట్టకేలకు కొలిక్కివచ్చాయి. ఈ కేసుల్లో తుది విచారణను సిబిఐ కోర్టు ఈ ఏడాది అక్టోబర్ 25న,చేపట్టనుంది.
స్పెక్ట్రమ్ కేటాయింపుల కేసులో మాజీ టెలికం మంత్రి ఎ. రాజా, డిఎంకె రాజ్యసభ సభ్యులు కనిమొళి ఇతరులు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో సమర్పించిన పత్రాలు భారీగా ఉన్నాయి. సాంకేతిక అంశాలతో ముడిపడిన క్రమంలో వీటిని ఇంకా పరిశీలించాల్సి ఉందని విచారణను వాయిదావేస్తూ సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ అభిప్రాయపడ్డారు.

తదుపరి విచారణ సందర్భంగా తీర్పును ఎప్పుడు వెలువరించేది వెల్లడిస్తామన్నారు. స్పెక్ట్రమ్ కేసులకు సంబంధించి రెండు వేర్వేరు కేసులను కోర్టు విచారిస్తోంది. వీటిలో ఒక కేసును సిబిఐ , మరో కేసునుఈడీ దర్యాప్తు చేసింది. ఏప్రిల్ 26న, కోర్టులో ఈ కేసులపై తుదివాదనలు ముగిశాయి.
2జీ స్పెక్ట్రం కేటాయింపులో మాజీ మంత్రి రాజా కొన్ని టెలికం సంస్థలపట్ల పక్షపాత వైఖరిని ప్రదర్శించడంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని సిబిఐ ఆరోపించింది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications