ట్యూషన్ సెంటర్లోనే ముప్పై విధ్యార్థినులపై అత్యాచారం,వీడియోలు తీసి బెదిరించేవారు
ట్యూషన్ కు వచ్చే విధ్యార్థినులతో లైంగిక వాంఛ తీర్చుకొంటున్నాడు ట్యూషన్ సెంటర్ నిర్వాహకుడు. ధర్మపురి జిల్లాలోని పాలక్కోడ్ లో శివకుమార్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ట్యూషన్ సెంటర్లను నిర్వహిస్తున్నాడు.
చెన్నై :ట్యూషన్ కు వచ్చే విధ్యార్థినులకు మత్తుమందు ఇచ్చి నిర్వాహకులు లైంగిక వాంఛ తీర్చుకొంటున్నారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముప్పై మందిపై అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. విధ్యార్థినులపై లైంగిక దాడులకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టుచేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొంది.
తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని పాలక్కోడుకు చెందిన శివకుమార్ తన స్నేహితులైన ఈశ్వరన్, శివలతో కలిసి పాలక్కోడు, ధర్మపురిలలో ట్యూషన్ సెంటర్లను నడుపుతున్నాడు. నాలుగేళ్ళుగా ఈ ట్యూషన్ సెంటర్లలో పదవ తరగతి, ఇంటర్ విధ్యార్థులకు కోచింగ్ ఇస్తున్నారు.
ఈ ట్యూషన్ సెంటర్లలో సుమారు వంద మంది విధ్యార్థులు కోచింగ్ తీసుకొంటున్నారు. ట్యూషన్ వచ్చే విధ్యార్థినులకు స్పెషల్ క్లాసుల పేరుతో శివకుమార్ ఎక్కువసేపు కోచింగ్ సెంటర్లోనే ఉంచుకొనేవాడు.

స్పెషల్ క్లాసుల పేరుతో విధ్యార్థినులను ఆలస్యంగా కోచింగ్ సెంటర్లలోనే ఉంచుకొనేవాడు. ఆ సమయంలో శఈతల పానీయాల్లో, టీ లో కాని మత్తుమందు కలిపి ఇచ్చేవాడు. వారు స్పృహకోల్పోగానే వారితో అసభ్యంగా ప్రవర్తించి ఆ దృశ్యాలను వీడియో తీసేవాడు. వాటిని చూపించిన తర్వాత వారితో అసభ్యంగా ప్రవర్తించి తన కోరిక తీర్చుకొనేవాడు. ఈ దారుణాలను వీడియో తీసేవాడు. ఈశ్వరన్, శివలు కూడ ఈ వీడియోలను బయటపెడతామని బెదిరించి విధ్యార్థినులు లొంగదీసుకొన్నారు. రెండేళ్ళలో సుమారు ముప్పై మంది విధ్యార్థినులను ట్యూషన్ సెంటర్ నిర్వాహకులు తమ లైంగికవాంఛ తీర్చుకొన్నారు.
ఎట్టకేలకు ఈ విషయం వెలుగు చూడడంతో ట్యూషన్ సెంటర్ నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. ట్యూషన్ సెంటర్ల నిర్వాహకుల దురాగతం వెలుగుచూడడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications