పేలిన సిలిండర్, నలుగురు మృతి, 16 మందికి గాయాలు
రాజస్థాన్ జోధ్పూర్లో సిలిండర్ పేలింది. మాగ్రా పుంజ్లా ఏరియాలో గల రెసిడెన్షియల్ కాలనీలో ప్రమాదం జరిగింది. ఒక సిలిండర్ నుంచి మరో సిలిండర్లోకి గ్యాస్ నింపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇదీ అక్రమం.. అయినా గ్యాస్ నింపడంతో యాక్సిడెంట్ అయ్యింది. దీంతో కొందరు చనిపోగా.. మరికొందరు గాయపడ్డారు.
ప్రమాదంలో నలుగురు చనిపోయారు. మరో 16 మంది గాయపడ్డారు. వారిని సమీపంలో గల మహాత్మా గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలోకి ఫైరింజన్లు చేరుకొని.. మంటలను ఆర్పివేస్తున్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జిల్లా కలెక్టర్ హిమాన్హు గుప్తా పరిశీలించారు. వారికి మెరుగైన చికిత్స అందజేస్తామని తెలిపారు.

కొన్ని ఘటనల్లో షార్ట్ సర్క్యూట్ వల్ల కూడా ప్రమాదం జరుగుతుంది. అక్రమంగా పనులు చేయడంతో ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయి. నిర్లక్ష్యం వల్లే ఇలా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications